-
Home » Dead
Dead
రైలు పట్టాలపై పిల్లల మృతదేహాలు, ఇంట్లో తల్లిదండ్రుల డెడ్ బాడీలు.. అసలేం జరిగింది.. మహారాష్ట్రలో కలకలం..
ఈ కేసును అత్యంత సున్నితంగా పరిగణిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పడవ బోల్తా.. 42 మంది జలసమాధి..! లిబియాలో పెను విషాదం..
ఈ సంవత్సరం మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన వలసదారుల సంఖ్య ఇప్పటికే 1,000 దాటిందని IOM తెలిపింది.
ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ భుట్టవీ మృతి...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరణ
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది.....
Wagner Boss: రష్యా అధ్యక్షుడు పుతిన్పై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ను హతమార్చారా? అమెరికా సైనిక అధికారి సంచలన వ్యాఖ్యలు
ఈ వారం ప్రారంభంలో ప్రిగోజిన్, అతని వ్యక్తులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారని, సాయుధ తిరుగుబాటు జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వానికి విధేయత చూపారని రష్యా తెలిపింది
America: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 గోవులు మరణం
పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటి�
Earthquake : పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి.
Two Infants Dead : హైదరాబాద్ లో ఇద్దరు బాలింతలు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.
Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి
అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధిక�
Italy Landslide 7 Dead : ఇటలీలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్కియా ఐలాండ్లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురు బురదలో కూరుకుపోయారు.
29 Cows Dead : ఒకే లారీలో కుక్కి ఆవులు తరలింపు.. ఊపిరాడక 29 మృతి
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 గోవులను కుక్కి తరలిస్తుండగా ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.