Dead

    కరోనా ఎక్కడ సోకుతుందేమోనని..శవాన్ని పట్టించుకోలేదు

    February 1, 2020 / 02:33 AM IST

    ఓ శవం అక్కడ పడి ఉంది. అందరూ వెళుతున్నారే కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అయ్యో..పాపం..అంటున్నారు..అక్కడకు వెళ్లే ధైర్యం చూపించడం లేదు. మృతదేహాం వద్దకు వెళితే..ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనే భయం వారిలో నెలకొంది. ఏంటా భయం అనుకుంటున్నారా ? అదే కరోనా �

    పులి చేతికి చిక్కినట్టే చిక్కి.. ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి

    January 27, 2020 / 09:57 AM IST

    మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �

    ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి

    January 18, 2020 / 04:20 AM IST

    ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన ఖాగేంద్ర థాపా మాగర్ తన 27 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. నేపాల్ రాజధాని  ఖాట్మండుకు  200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖారాలోని ఒక ఆసుపత్రిలో న్యుమోనియాతో ఖాగేంద్ర థాపా మాగర్

    ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం…ఒకరు సజీవదహనం

    January 9, 2020 / 02:22 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. పట్ పర్ గంజ్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

    ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

    January 8, 2020 / 10:53 AM IST

    బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన ఎ

    Heartbreaking : 48 కోట్ల జంతువులు మంటలకు ఆహుతి

    January 4, 2020 / 01:54 AM IST

    నిజంగానే ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో చెలరేగిన మంటల్లో 480 మిలియన్ల జంతువులు చనిపోయానని సిడ్నీ విశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటిలో పక్షులు, క్షీరదాలు, పాకే జంతువులున్నాయి. న్యూ సౌత్ వేల్స్, క్వీన్

    వనపర్తిలో కుటుంబం ఆత్మహత్యయత్నం : తండ్రీ, కూతురు మృతి  

    January 2, 2020 / 07:23 AM IST

    ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. తల్ల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ పెట్రోల్‌ పేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రీ కూతురు మృతి చెందారు. తల్లి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.  చిన్నంబావి మండలం..అ�

    న్యూఇయర్ వేడుకల్లో కత్తులతో దాడి…ఒకరి మృతి

    January 1, 2020 / 09:12 AM IST

    కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �

    ఆగి వున్న యాసిడ్ లారీని ఢీకొన్న కారు : గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం  

    December 31, 2019 / 05:08 AM IST

    కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఆగి ఉన్న యాసిడ్ లారీని వెనుకనుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలోని యాసిడ్ పడి గ్రూప్ -1 అధికారిణి రాగ మంజీరా దుర్మరణం చెందారు. ఇబ్రహీం పట్నం డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాయలం

    తిరుపతిలో బాంబు పేలుడు 

    December 29, 2019 / 01:54 AM IST

    ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో బాంబు పేలుళ్ల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలుడు జరిగింది.

10TV Telugu News