Home » Deadline
Aadhaar linking deadline : కస్టమర్ల బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం(నవంబర్ 10, 2020) న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం ఆమె మార్చి 31, 2021ని డైడ్ లైన్ గా విధించారు. ఈ డైడ్ లైన్ లోగా దేశవ్యాప్తంగా ఉన�
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�
IT RETURNS అప్లికేషన్కు ఇంకా గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2020-21)కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. 2019-20 ఆర్థ
135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా ఉన్న సోనియా గాంధీ పదవ
చైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కు �
సెక్యూరిటీ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)లో అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ A ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే దరఖాస్తు గడువును మే 31, 2020 వరకు పొడింగించిన విషయం తెలిసింద
తపాలా శాఖ తమ జీవిత బీమా పాలసీదారులకు శుభవార్త వినిపించింది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రీమియం చెల్లింపుల గడువును పొడిగించింది. 3 నెలల
మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేయకపోతే వెంటనే మీ ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకోండి. లేదంటే.. ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెస్ చేయలేరు. ఆధార్, పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉందని ఐటి విభాగం స�
తెలంగాణ ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచింది. పెండింగ్ లో ఉన్న భూముల క్రమద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి గడువును (జనవరి 31, 2019) వరకు పొడిగించింది.
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా..అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31ని డెడ్ లైన్గా నిర్ణయించారు. పాన్ నెంబర్ను 56768కి SMS చేయడం ద్వారా, ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం