-
Home » DEADLY
DEADLY
ఉన్నవి చాలవన్నట్టు ఇంకో కొత్త వైరస్.. ఆల్రెడీ పాకడం మొదలైంది.. 13 మంది..
నివాసితులు, ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది.
అమితాబ్ కూతురుగా రష్మిక.. రెండో సినిమాకే భారీగా రెమ్యునరేషన్!
Rashmika Mandanna:కన్నడ నాట క్రేజీ హీరోయిన్గా మారి తెలుగునాట విమర్శకుల ప్రశంసలు అందుకునే పాత్రల్లో నటించి, సౌత్ సూపర్ స్టార్గా మారిన రష్మిక మందన ఇకపై బాలీవుడ్లో కనిపించబోతోంది. వికాస్ బహ్ల్(Vikas Bahl) తర్వాతి సినిమా డెడ్లీ చాలా కాలంగా చర్చల్లో ఉంది. ఈ సి�
గుజరాత్ను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి
deadly fungal infection strikes Ahmedabad : ఏలూరు ప్రజలను భయపెట్టిన వ్యాధి ఏమిటీ… ముగ్గురు మరణించడానికి కారణం ఏమిటీ… 600 మందిని ఆసుపత్రి పాలు చేసిన వింత వ్యాధి ఏమిటీ… ఏమో ఇంత వరకు సరైన కారణం తెలియకముందే.. మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. అయితే ఈసారి గుజరాత్ రాష్ట్రంల
కరోనావైరస్ కంటే ప్రమాదకర వైరస్ను కనిపెట్టిన చైనా
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు భయపడుతుంటే.. ఈ వైరస్ పుట్టిన చైనా దేశం మరో వైరస్ గురించి చెప్పి ఆందోళన పుట్టిస్తుంది. ఇప్పటికే ఈ దేశంలో పుట్టిన కరోనా వైరస్కు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది గురయ్యారు. ఇదిలా ఉంటే
కరోనా, జీ4 కన్నా డేంజర్.. చైనాని వణికిస్తున్న కొత్త రోగం బుబోనిక్ ప్లేగ్, 24 గంటల్లో మరణం
మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేసే వైరస్ లు, రోగాలకు చైనా కేరాఫ్ గా మారుతోంది. మనుషుల ప్రాణాలు తీసే వ్యాధులకు చైనా జన్మ స్థలంగా మారుతోంది. కొత్త కొత్త వైరస్ లన్నీ చైనాలోనే పురుడు పోసుకుంటున్నాయి. ఇప్పటికే చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోన�
చైనాని వణికిస్తున్న వైరస్ బారినపడ్డ భారతీయురాలు
ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�