Home » death
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారయణ గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తని కొనియాడారు.
చనిపోయిన విద్యార్థి పేరు భరత్ కుమార్. నిందితుడైన టీచర్ పేరు ముత్తప్ప. హడ్లిన్లోని ప్రభుత్వ పాఠశాలలలో జరిగిందీ దారుణం. విద్యార్థిపై రాడ్డుతో దాడికి పాల్పడ్డట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దాడి జరిగే క్రమంలో సదరు టీచర్ను అడ్డుకునే ప్రయత�
జియాంగ్ పరిపాలించిన 1990వ దశకంలో రాజకీయ స్వేచ్ఛ గురించి కనీసం బహిరంగంగా చర్చించే అవకాశం ఉండేదని, మళ్లీ ఆ రోజులు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జియాంగ్ మరణించినట్లు బుధవారం ప్రకటించిన వెంటనే ప్రజలు ఆన్లైన్లో ఆయనకు నివాళులర్పించడం ప్�
కొవిడ్-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ �
తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
‘‘ఈటావా సీఎంఓతో మేము మాట్లాడాము. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. వాస్తవాలు సేకరించిన అనంతరం, నిజా నిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, ఈ విషయమై రాష్ట్రంలో తీవ్ర దుమారం చెలరేగింది. కొద్ది రోజుల క్రితం రాజస్తాన్ల�
మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటన�
జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పిన వివరాల ప్రకారం.. జోవాయ్ జైలు నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. అండర్ ట్రయల్ ఖైదీలైన వీరిలో ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి కాస్త దూరంలోని అడవిలో తలదాచుకున్నారు. చాలా సమయ
కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేతాసీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ మృతిపై కొందరికి ఉన్న అనుమానాలకు డీఎన్ఏ పరీక్ష సమాధానం ఇస్తుందన్నారు. 1945 ఆగస్ట్ 18న సుభాష్ చంద్రబోస్ మరణించగా... �