Home » Debt
Supermom cons : కొడుకులు తప్పులు చేస్తే..సరిదిద్దాల్సింది పోయి…ఆ తల్లి…కూడా తప్పు చేసింది. ప్రేమతో కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు సిద్ధ పడింది. న్యాయంగా తీరిస్తే..బాగుండేది..కానీ…ఆ తల్లి ఒక్కరిని కాదు..ఇద్దరిని కాదు..ఏకంగా 24 మందిని మోసం చేసి రూ.
Telangana Man New Year Celebration Debt on promissory note :డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు జనాలంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ముందుగానే ప్లాన్ చేసేసుకుంటారు. ఎక్కడికెళ్లాలి? ఎవరెవరు ఎక్కడ కలవాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? అని ముందే ప్లాన్ చేసేసుకుంటారు. ఈ ఎంజాయ్ మెంట్ కోసం డబ్బులు కూడా
I want to sell my kidney : రూ. 91 లక్షల అప్పులు చెల్లించలేక ఓ వ్యక్తి అష్టకష్టాలు పడుతున్నాడు. చివరకు తన కిడ్నీని విక్రయించేందుకు సిద్ధ పడ్డాడు. కిడ్నీ అమ్మకం కోసం..ఓ వార్తా పత్రికలో ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది. కిడ్నీ అవసరం ఉన్న వారు తనను కాంటాక్ట్ చేయవచ్చ�
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మ్యూచువల్ ఫండ్ సంస్థ స్వచ్చందంగా తమ 6 రుణ పథకాలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఫిక్సడ్ ఇన్ కమ్ డెబ్ట్ స్కీమ్స్ ఎత్తివేత ఏప్రిల్ 23, 2020 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కరోనావైరస్ కారణంగా మార్కెట్ త్వరలో సాధారణ స్థ
ఆసియాలో నెం.1 ధనవంతుడి సోదరుడు,రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఒకప్పుడు సంపన్న వ్యాపారవేత్తే కానీ, భారతదేశంలో టెలికాం మార్కెట్లో ఘోరమైన సంఘటనల ఫలితంగా ఇప్పుడు సంపన్న వ్యాపారవేత్త కాదని,ఆయన నికర విలువ సున్నా అని అనిల్ అంబానీ తరపు న్య�
అప్పు ఇవ్వడమే అతడి పాలిట శాపమైంది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమని కోరడం ప్రాణం తీసింది. స్నేహితుడే చంపేశాడు. అప్పు చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తి దారుణ
ఎరిక్సన్ కంపెనీకి బాకీ ఉన్న రూ.462కోట్లను ఆర్.కామ్ సోమవారం(మార్చి-18,2019) చెల్లించడంతో అనిల్ అంబానీ జైలుకి వెళ్లే పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఒకేసారి వడ్డీతో కలిపి ఆర్.కామ్ సంస్థ.. ఎరిక్సన్ కు బాకీ చెల్లించిందని ఆ కంపెనీ ప్రకటించింది. అనిల్ అంబానీ�
అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్
నరేంద్రమోడీ ప్రధాని అయిన నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ దృవీకరించింది. మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రభుత్వపు అప్పులు 49 శాతం పెరిగి..రూ.82 లక్షల కోట్లకు చేరాయని..ప్రభుత్వ రుణ భారానికి సంబంధించి ఆర్