december

    భారతీయులకు మరో బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్, హెచ్‌-1బీ వీసాల జారీ సంవత్సరం చివరి వరకు రద్దు

    June 23, 2020 / 07:10 AM IST

    అగ్రరాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా

    రేపటి నుంచే : APలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు 

    December 10, 2019 / 10:58 AM IST

    ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు,

    Airtel యూజర్లకు షాక్: ఫోన్‌ కాల్, డేటా ప్లాన్ ధరలు పెంపు!

    November 19, 2019 / 10:14 AM IST

    మీరు ఎయిర్ టెల్ యూజర్లా? మీకో షాకింగ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ఎయిర్ టెల్ మొబైల్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ తమ మొబైల్ సర్వీసు టారిఫ్స్ పెంచబోతున్నట్టు ప్రకటించింది. 2019 డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త మొబైల

    డిసెంబర్ 6నుంచి.. అయోధ్యలో మందిరం పనులు ప్రారంభం

    October 16, 2019 / 01:58 PM IST

    డిసెంబర్‌ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు  ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్‌ ఈ వ్�

    క్రికెటర్ మనీశ్ పాండేకు దక్షిణాది హీరోయిన్‌తో పెళ్లి

    October 10, 2019 / 03:44 PM IST

    టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే కొత్త జీవితం మొదలుపెట్టనున్నాడు. అందిన సమాచారం ప్రకారం.. దక్షిణాదికి హీరోయిన్‌ అయిన ఆశ్రితా శెట్టితో డిసెంబరులో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సాగుతున్న ప్రేమాయణం మీడియా కంటపడకుండా

    యూత్ కోసం ఫ్రీ స్మార్ట్ ఫోన్లు

    September 20, 2019 / 02:58 AM IST

    ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు రాజకీయ నాయకులు. ప్రత్యేకించి పంజాబ్ లాంటి రాష్ట్రంలో యూత్ ఓట్లకే ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే యూత్‌ను ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష

    8దేశాల్లో మాత్రమే…బీజేపీ సభ్యుల కన్నా ఎక్కువ జనాభా

    August 29, 2019 / 04:01 PM IST

    భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య కన్నా ఎక్కువ జనాభా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో మాత్రమే ఉందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్�

    మేఘాలయ మైనర్ల ఘటన : మరొకరి మృతదేహం లభ్యం

    February 27, 2019 / 04:18 PM IST

    మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి  మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ

10TV Telugu News