decide

    అయోధ్య రామమందిర భూమి పూజకు తేదీ ఖరారు

    July 18, 2020 / 11:22 PM IST

    అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపో�

    కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

    March 18, 2020 / 12:01 PM IST

    కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.

    గాల్లో కలిసిన విలీనం డిమాండ్ : ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా

    November 21, 2019 / 04:48 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా ? తిరిగి విధుల్లో చేర్చుకొనేందుకు సమ్మతిస్తుందా ? ఆర్టీసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయంతో బంతి ఇప్పుడు ప్రభుత్వం కోర్టులో పడింది. దీంతో ప్రభుత్వం ఆర్టీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న

    ఓమ్ని వ్యాన్‌ ఇక కనుమరుగు

    April 6, 2019 / 07:09 AM IST

    సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్‌ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువైన మారుతీ ఓమ్ని వ్యాన్‌ ఇకపై కనుమరుగు కానుంది.

    యోగి “మోడీ సేన” వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ

    April 1, 2019 / 04:11 PM IST

    భారత ఆర్మీని మోడీ సేన గా అభివర్ణిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయన వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఈసీ ఆదేశించింది.  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివార�

    సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

    March 15, 2019 / 11:52 AM IST

    కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �

    ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

    February 16, 2019 / 10:50 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

10TV Telugu News