Home » defeat
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. Pakistan పై నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం అంటూ జరిగితే... పాకిస్తాన్ ను ఓడించటానికి 10 రోజులు చాలని ప్రధాని
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూనే.. అధికారులను టార్గెట్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అంటూనే.. ఎన్నికల
హుజూర్నగర్ ఓటమికి తనదే బాధ్యతని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
హుజూర్నగర్లో పరాజయంతో... భావోద్వేగానికి లోనయ్యారు కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి. ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజంటూ.. పార్టీ నేతలకు వీడియో సందేశం పంపారు.
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి�
మొన్నటివరకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాను,దేవెగౌడ కలిసి చాలా నియోజకవర్గాల్లో ఎన్ని�
చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్�
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల�
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
మధురై : ఒక్కసారి..రెండు సార్లు..లేదా మూడుసార్లు..ఇంకా కాకుంటే నాలుగు సార్లు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వారేంచేస్తారు? ఇదేంటిరా బాబూ అని విసుగు వచ్చి పోటీ నుంచి విరమించుకుంటారు. కానీ మన ఎన్నికల విక్రమార్కుడు మాత్రం పట్టు వదల కుండా �