Home » defeat
అమెరికా ఎన్నికల తంతు ముగిసి రోజులు గడుస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన బైడెన్ను అడ్డుకోవటానికి రిపబ్లికన్లు వేస్తున్న లిటిగేషన్లను కోర్టులు తిరస్కరిస్తుంటే.. అమెరికాలో రెండవసారి ప్రెసిడెంట్గా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్ధం అ�
TRS leader died : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్లశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారా�
minister harishrao respond : దుబ్బాక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చ
America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ట్రంప్ చిన్నపిల్లాడి బిహేవ్ చేస్తున్నారు. తన ఓటమిని అంగీకరించకుండా సుప్రీంకోర్టుకు వెళతాననీ..వైట్ హౌజ్ ఖాళీ చేయనని తెగ మారాం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నార�
ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ భారత్ ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించింది. ఆటలో గెలుపోటములు సహజమని భవిష్యత్తులో తమ జట్టు అద్భుతంగా ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. లీగ్ దశలోని మ్యాచ్లన్ని గొప్పగా ఆడామని త
కరీంనగర్ కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న విభేదాలు... ఎన్నికలు ముగిసే నాటికి తారస్థాయికి చేరుకున్నాయి.
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్గా ఎక్కడ దెబ్బ
అప్పుడూ ఇప్పుడూ అదే మాట.. అది టీడీపీ అయినా.. వైసీపీ అయినా.. పార్టీల మార్పే గానీ వాయిస్ లో మాత్రం మార్పు లేదు. అప్పుడు ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ వారే
అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్న�
జగన్ తల్లి విజయమ్మను ఓడించారనే కక్షతోనే విశాఖని,ఉత్తరాంధ్రపై విషయం కక్కారని టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్రను దెబ్బతీసింది జగన్ అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు.తల్లిని