Home » DEFENCE
రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అ�
ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీత
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం
మేడిన్ ఇండియాలో సంచలనం. శక్తివంతమైన కలష్నికోవ్ రైఫిల్స్ తయారీ ఇకపై భారత్ లో కూడా జరిగే విధంగా మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. అది కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో ఈ తయారీ ప్రపోజల్ కి బుధవారం(ఫిబ్
“సీ విజిల్ 2019” పేరుతో యుద్ధ సన్నద్ధతను అంచనా వేసేందకు నావికా దళం నిర్వహిస్తోన్న విన్యాసాలు మంగళవారం(జనవరి 22,2019) ప్రారంభమయ్యాయి. 26/11 ముంబై దాడి జరిగిన పదేళ్ల తర్వాత తమ తీరప్రాంత శక్తిసామర్ధాలను పరీక్షించుకొనేందుకు, సముద్రమార్గంలో ఏదైనా దాడ�