-
Home » Delhi AIIMS
Delhi AIIMS
దేశంలోనే తొలి కారుణ్య మరణం.. ఆస్పత్రిలో హరీశ్ రానా చివరి వీడియో..!
March 15, 2026 / 06:22 PM ISTHarish Rana : దేశంలోని తొలి సారి సుప్రీం కోర్టు నుంచి కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్ రానాకు సంబంధించిన చివరి వీడియో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్సీ కవిత ఎయిమ్స్కు తరలింపు..
August 22, 2024 / 03:18 PM ISTప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ
June 27, 2024 / 06:59 AM ISTఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.
Indira Gandhi: ఇందిరాగాంధీని బతికించేందుకు నాలుగు గంటలు శ్రమించాం.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పిన ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
July 12, 2023 / 09:10 AM ISTఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ డాక్టర్ పి. వేణుగోపాల్ తన రాసిన పుస్తకంలో వివరించారు.
Delhi Aiims : మూడు నెలల పసిబిడ్డకు కిడ్నీ సర్జరీ .. ప్రపంచంలోనే తొలిసారి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఘనత
May 22, 2023 / 10:34 AM ISTఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి పసిబిడ్డకు సర్జరీ చసేిన ఘనత సాధించారు.
Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
May 1, 2023 / 12:39 AM ISTKishan Reddy : డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
Delhi AIIMS : 7నెలలుగా అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళకు సాధారణ ప్రసవం .. జన్మించిన బిడ్డ సురక్షితం
October 29, 2022 / 12:49 PM IST7నెలల నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళ ప్రసవించింది. సాధారణ ప్రసవం జరుగగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన బిడ్డ సురక్షితంగా ఉంది.
Manmohan Singh : ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
October 31, 2021 / 11:02 PM ISTఅనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ..నిలకడగా ఆరోగ్యం
October 16, 2021 / 09:12 PM ISTజ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
ఏలూరు అంతుచిక్కని వ్యాధి : నేడు ఢిల్లీ ఎయిమ్స్ ఫైనల్ రిపోర్ట్లు
December 16, 2020 / 08:57 AM ISTEluru’s mysterious illness : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న అంతుచిక్కని వ్యాధి గుట్టు నేడు తేలిపోనుంది. వివిధ రకాల శాంపిల్స్పై ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్ట్స్ ఇవాళ రానున్నాయి. దీంతో…