-
Home » Delhi AIIMS
Delhi AIIMS
దేశంలోనే తొలి కారుణ్య మరణం.. ఆస్పత్రిలో హరీశ్ రానా చివరి వీడియో..!
Harish Rana : దేశంలోని తొలి సారి సుప్రీం కోర్టు నుంచి కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్ రానాకు సంబంధించిన చివరి వీడియో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్సీ కవిత ఎయిమ్స్కు తరలింపు..
ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ
ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.
Indira Gandhi: ఇందిరాగాంధీని బతికించేందుకు నాలుగు గంటలు శ్రమించాం.. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పిన ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ డాక్టర్ పి. వేణుగోపాల్ తన రాసిన పుస్తకంలో వివరించారు.
Delhi Aiims : మూడు నెలల పసిబిడ్డకు కిడ్నీ సర్జరీ .. ప్రపంచంలోనే తొలిసారి ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఘనత
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి పసిబిడ్డకు సర్జరీ చసేిన ఘనత సాధించారు.
Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు
Kishan Reddy : డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
Delhi AIIMS : 7నెలలుగా అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళకు సాధారణ ప్రసవం .. జన్మించిన బిడ్డ సురక్షితం
7నెలల నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళ ప్రసవించింది. సాధారణ ప్రసవం జరుగగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన బిడ్డ సురక్షితంగా ఉంది.
Manmohan Singh : ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు డెంగ్యూ..నిలకడగా ఆరోగ్యం
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
ఏలూరు అంతుచిక్కని వ్యాధి : నేడు ఢిల్లీ ఎయిమ్స్ ఫైనల్ రిపోర్ట్లు
Eluru’s mysterious illness : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న అంతుచిక్కని వ్యాధి గుట్టు నేడు తేలిపోనుంది. వివిధ రకాల శాంపిల్స్పై ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్ట్స్ ఇవాళ రానున్నాయి. దీంతో ఈ వ్యాధికి కారణాలేంటన్న అంశాలు తేలిపోనున్