Home » Delhi AIIMS
ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.
ఇందిరా గాంధీ చనిపోయిన తరువాత ఆ విషయాన్ని రాజీవ్ గాంధీకి చెప్పాలని వెళ్లాను. కానీ, ఆ సమయంలో నాకు నోటివెంట మాటరాలేదు అంటూ డాక్టర్ పి. వేణుగోపాల్ తన రాసిన పుస్తకంలో వివరించారు.
ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మరో ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారి పసిబిడ్డకు సర్జరీ చసేిన ఘనత సాధించారు.
Kishan Reddy : డాక్టర్ల బృందం కిషన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే కిషన్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
7నెలల నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళ ప్రసవించింది. సాధారణ ప్రసవం జరుగగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన బిడ్డ సురక్షితంగా ఉంది.
అనారోగ్యానికి గురైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి అయ్యారు.
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
Eluru’s mysterious illness : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోన్న అంతుచిక్కని వ్యాధి గుట్టు నేడు తేలిపోనుంది. వివిధ రకాల శాంపిల్స్పై ఢిల్లీ ఎయిమ్స్ రిపోర్ట్స్ ఇవాళ రానున్నాయి. దీంతో ఈ వ్యాధికి కారణాలేంటన్న అంశాలు తేలిపోనున్
Strange disease in Eluru : అంతుచిక్కని అనారోగ్యం.. ఏలూరు ప్రజలను ఇంకా వేధిస్తోంది. ఇప్పటికే వందల మంది బాధితులు ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరి.. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు వచ్చిన బాధితుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల�