Home » Delhi Airport
ఢిల్లీ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఎయిర్పోర్టు నిర్వాహకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చె
ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇటీవలి కాలంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. చెకింగ్ కోసం మూడు గంటలకుపైగా ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విమానం టేకాఫ్ అయ్యే సమయంలో అకస్మాత్ముగా ఇంజిన్ భాగంలో నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో మేము భయాందోళనకు గురయ్యాం. విమానంలో వృద్ధులు, పిల్లలు చాలా మంది ఉన్నారు. మంటలు వ్యాప్తిచెందుతున్న క్రమంలోనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే మంటలను అ�
విమాన సర్వీసు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సి ఉన్న విమానం.. పైలట్ల సమ్మె కారణంగా నిలిచిపోయింది. ప్రయాణికులకు సంస్థ ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.
అక్రమంగా విదేశీ కరెన్సీని దేశంలోకి తెచ్చేందుకు కొత్త దారి వెతుక్కున్నాడో వ్యక్తి. లెహెంగాలకు ఉండే బటన్స్ను అక్రమ నగదు రవాణాకు వాడుకున్నాడో వ్యక్తి. ఆ బటన్స్లోంచి భారీగా విదేశీ కరెన్సీ బయటపడింది.
శనివారం రాత్రి.. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో విమాన ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్-టు స్టాండ్ నెంబర్ 201 వద్ద ఈ సంఘటన జరిగింది. టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భారత జంట 45పిస్టోళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తుపాకులు నిజమైనవా.. కాదా అనే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కౌంటర్ టెర్రరిజం యూనిట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) నిజమై
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో వణికిపోయారు. పైలెట్ అప్రమత్తతతో ఢిల్లీ విమానాశ్రయంలో స్సైస్ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఢిల్లీ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం