Home » Delhi Airport
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేలాది మంది ఎదురుచూపులతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోతుంది. ప్రయాణికులతో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ప్రాంగణం నిండిపోయింది.
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పలు..
గోల్డ్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఎయిర్ పోర్ట్స్ లలో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. స్మగ్లర్లు సినీ ఫక్కీలో రోజుకో కొత్త దారిలో
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విఐపీ లాంజ్ లోకి ప్రవేశించిన కోతి.. ఓ డ్రింక్ తాగి నాలుగు పల్లీలు తిని వెళ్ళిపోయింది. కోతిని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోడీకి బీజేపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. జెపి నడ్డాతోపాటు పలువురు స్వాగతం పలికారు.
భారీ వర్షాల ధాటికి ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్ లో వరద నీరు చేరింది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి.
అంతర్జాతీయ స్థాయిలో మరో సారి వరుసగా పతకం అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో కాంస్యాన్ని దక్కించుకున్న సింధు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.