Home » Delhi CM
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ ప�
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది....
ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. వృద్ధుల ఆశీర్వాదం లేకుండా ఏ వ్యక్తి, దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నట్లు ఆ లేఖలో అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ�
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు అర్థరాత్రి వేళ ఉర
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.