Home » Delhi CM
బీజేపీ ప్రభుత్వం నిజంగా యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే జాతీయ స్థాయిలో ఎందుకు చేయకూడదు? వారు లోక్సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వెళ్లిన కేజ్రీవాల్పై ఆగ�
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో దేశంలోని 80శాతానికిపైగా ప్రభుత్వ పాఠశాలలు చెత్తకుండీల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని ఆరోపించారు.
CM Arvind Kejriwal: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేం�
తన పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు కేటాయించిందని ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో తమను ఓడించలేక కేజ్రీవాల్ ను చంపాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. మరోవైపు.. కేజ్రీవాల్ నివాసంపై జరిగిన దాడిని ఆప్ పార్టీ తీవ్రంగా పరిగణించింది...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 12వేల స్మార్ట్ క్లాసులు ప్రారంభించారు. దేశరాజధాని ఢిల్లీలోని రాజోక్రీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 240ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ క్లాసుల
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫోకస్ ఎక్కువగా కనబరుస్తుంది. వచ్చే వారమే పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆప్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు
దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా బీభత్సం సృష్టిస్తుంది. వేలల్లో పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనలో మునిగిపోతున్నారు. గతంలోని వేరియంట్ల మాదిరి కాకుండా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’