-
Home » Delhi Govt
Delhi Govt
ఆ వాహనాలకు నో పెట్రోల్..! ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎందుకంటే..
ఢిల్లీలో ప్రస్తుతం అత్యధిక శాతం సీఎన్జీ బస్సులు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో భాగంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ నాటికి 90శాతం సీఎన్జీ బస్సులను తొలగించి వాటి స్థానలో ఎలక్ట్రిక్ బస్సులను
ప్రకటనలకు వందల కోట్లు.. అభివృద్ధికి లేవా? కేజ్రీవాల్ మీద మండిపడ్డ సుప్రీంకోర్టు
మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము
రూ.850 కోట్ల స్కాం: ఢిల్లీలోని టాప్ బ్రూరోక్రాట్లను తొలగించాలంటున్న మంత్రి
ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రికి సమర్పించారు. చీఫ్ సెక్రటరీ తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్ర�
సరి-బేసి విధానం వల్ల ఇప్పటి వరకు జరిగిన ప్రయోజనం ఎంత? ఇదెందుకు అవసరం?
రోడ్లపైకి తక్కువ వాహనాలు రావడం వల్ల కార్బన్ ఉద్గారాలు కచ్చితంగా తగ్గుతాయని, ఇది కాలుష్యాన్ని కొద్దిగా తగ్గిస్తుందని కుండబద్దలు కొట్టి మరీ కొందరు చెప్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధన అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యం కాలుష్యాన్ని తగ్గించడ�
Delhi Budget2023: రూ.78,800 కోట్లతో ఢిల్లీ బడ్జెట్.. హైలైట్స్ ఏంటంటే?
Delhi Budget2023: ఢిల్లీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ బడ్జెట్ మంగళవారమే ప్రవేశపెట్టాల్సి ఉండగా, కేంద్ర హోంశాఖ చేసిన అలక్ష్యం వల్ల ఒకరోజు ఆలస్యమైంది. వాస్తవానికి బడ్జెట్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రెండ్రోజులు యుద్
Delhi Budget2023: ఢిల్లీ బడ్జెట్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. హైడ్రామా ముగిసినట్టేనా?
ప్రకటనలపై ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన ఖర్చు సహా ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి అంశాలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ (MHA) కోరింది. అయ
Delhi Budget: సిసోడియా నుంచి ఆ ఒక్క శాఖే తీసుకున్నారు. అది కూడా ఎందుకంటే?
బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తనకు కొంత కాలం విచారణల నుంచి ఉపశమనం కావాలని గతంలో సీబీఐని మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ సైతం అంగీకరించింది. అయితే దీనికి ఒప్పుకున్న వారం రోజులకే ఉన్నట్లుండి సిసోడియాను అరెస్ట్ చేసింది. కాగా, ఇప్పటికే మనీలాండ�
Delhi Govt: ఢిల్లీ సీఎం నిర్ణయం.. సిసోడియా, జైన్ స్థానాల్లో మంత్రులుగా అతిషి, సౌరభ్
మనీశ్ సిసోడియాకు తొందరలోనే న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష పడొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఒక మంత్రి సుదీర్ఘ కాలంగా జైలు జీవతం గడుపుతున్నారు. ఇక తాజాగా కేజ్రీవాల్ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సిసోడియాకు జైలు ఖరారైతే ఆమ్ ఆద్మీ పార్ట�
AAP in Trouble: మరో వివాదంలో ఆప్ సర్కారు.. ఈ సారి బస్సు కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ఎల్జీ
లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విచారణ కొనసాగుతుండగానే, ఆ ప్రభుత్వంపై మరో ఫిర్యాదు చేశారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. బస్సు కొనుగోళ్లలో ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు.
Covid-19 In Delhi : ఢిల్లీలో మళ్లీ మాస్క్ ల నిబంధన..అతిక్రమిస్తే రూ.500 జరిమానా
ఢిల్లీలో మళ్లీ మాస్క్ ల ధరించాలనే నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.