Delhi High Court

    చిదంబరానికి ఎదురు దెబ్బ : బెయిల్ పిటీషన్ కొట్టివేత 

    November 15, 2019 / 10:45 AM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్రమాజీమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వటాని�

    PIL కొట్టేసిన హైకోర్టు : ATM కార్డులకు బదులుగా DDA కార్డులు

    November 5, 2019 / 12:37 PM IST

    ఏటీఎం కార్డులకు బదులుగా మరింత భద్రత పరమైన కార్డులను తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏటీఎం కార్డుల స్థానంలో సెక్యూరిటీ కార్డులైన డైనమిక్ డేటా అథెంటికేషన్ (DDA) కార్డులను ప్రవేశపెట్టాలని కోరుతూ ఢిల్లీహైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై �

    డీకేకు బెయిల్ పై సుప్రీంకు ఈడీ

    October 25, 2019 / 10:09 AM IST

    మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటకకు చెందిన  సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కి ఢిల్లీ హై కోర్టు అక్టోబరు23న బెయిల్ మంజూరు చేయటంపై ఎన్ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ సుప్రీం కోర్టును  ఆశ్రయించనుంది. డీకే శివకుమార్ సాక్ష్యాలను త

    పోలవరం ప్రాజెక్టుపై విచారణ : కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

    October 9, 2019 / 07:37 AM IST

    పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన పిటీషన్‌పై.. ఢిల్లీ హైకోర్టులో అక్టోబర్ 09వ తేదీ బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌నే ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆద�

    బెయిల్ ఇచ్చేది లేదు : చిదంబరానికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

    September 30, 2019 / 10:45 AM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి చుక్కెదురు అయింది. చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంతో ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు బె�

    ఆర్బీఐకి హైకోర్టు ప్రశ్న: Google Payకు లైసెన్స్ ఉందా?

    April 10, 2019 / 01:23 PM IST

    డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వచ్చాక ఆన్ లైన్ ట్రాన్స్ జెక్షన్లు బాగా పెరిగిపోయాయి. ఆన్ లైన్ పేమెంట్ ప్రాసెస్ ఈజీగా ఉండటంతో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు.

    మహిళలకు గుడ్ న్యూస్ : పసుపు – కుంకుమకు లైన్ క్లియర్

    April 5, 2019 / 10:16 AM IST

    ఏపీలో పసుపు - కుంకుమ పథకం..ఇతరత్రా పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కావా ? అనే టెన్షన్ తొలగిపోయింది.

    దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

    March 1, 2019 / 10:30 AM IST

    పాకిస్తాన్ కు చెందిన మహిళను రెండువారాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన 37ఏళ్ల మహిళ  2005లో భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె భారత్ లో ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల

10TV Telugu News