Home » Delhi High Court
దేశంలో వ్యాక్సినేషన్పై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్లో కాలర్ ట్యూన్, సందేశాల ద్వారా విసిగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో టీకాల కొరతపై ఢిల్లీ హైకోర్టు విమర్�
ఢిల్లీలోని 5 స్టార్ అశోక హోటల్ కోవిడ్ సెంటర్గా మారింది. ప్రత్యేకించి ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, జుడిషియల్ స్టాఫ్ కోసం ఈ 5 స్టార్ హోటల్ను కోవిడ్ సెంటర్గా మార్చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఏకంగా 100 రూంలను రిజర్వ్ చేసింది.
ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరితీస్తాం: హైకోర్టు
పబ్లిక్ ప్లేసుల్లో కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కారులో వెళ్లినా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని పేర్కొంద�
WhatsApp Privacy Policy Update : యూజర్లు తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని పట్టుబడుతున్న సోషల్ నెట్ వర్కింగ్ యాప్ వాట్సాప్ తాజా పరిణామాలపై స్పందించింది. కొత్తగా విడుదల చేసిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ప్రశ్నలకైనా వివరణ ఇ�
DELHI: ఢిల్లీ హైకోర్టు ఓ కీలక కేసులో ప్రత్యేకమైన తీర్పు వెల్లడించింది. మేజర్ అయిన మహిళ ఆమెకు నచ్చిన చోటు ఉండొచ్చు.. అని జస్టిసెస్ విపిన్ సంఘీ, రజ్నీష్ భట్నగర్తో కూడిన బెంచ్ నవంబర్ 24న తీర్పునిచ్చింది. ఈ కేసులో 20ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవడానికి ఇల�
మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన వ్యక్తి పెళ్లి చేసుకుని, తన భార్య పేరు మీద ల్యాండ్ రిజిష్టర్ చేయడానికి బెయిల్ అప్పీల్ చేశారు. రాజేశ్ భవానియా గ్యాంగ్ లో సభ్యుడైన వ్�
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వివాదాలకు బాగా కేంద్రబిందువుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి,ఆ తర్వాత డ్రగ్స్ కేసుతో కూడా బాలీవుడ్ ప్రముఖులు మరోసారి సెంటర్ అయిపోయారు. డ్రగ్స్ వినియోగంలో బాలీవుడ్ ప్రముఖుల�
Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది. అది కాస్తా డ్రగ్స్ కేసుకు దారితీసింది. నెపోటిజంపై స్టార్ కిడ్స్ ను సోషల్ మీడియాలో ఏకిప
Rakul Preet Singh approaches Delhi High Court: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రియా చక్రవర్త�