Home » Delhi High Court
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
12-18ఏళ్ల వయస్సు వారికి త్వరలోనే కోవిడ్ వ్యాకిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి(UCC) అవసరం చాలా ఉందని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫేస్బుక్తో యూజర్ల డేటాను షేరింగ్ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లంఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
భారత్ లో గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించేందుకు 8 వారాల సమయం కావాలని సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్...ఢిల్లీ హైకోర్టుని కోరింది.
డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
5జీ టెక్నాలజీ సురక్షితం కాదంటూ బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.
టెక్నాలజీ కావాలని ఎవరు కోరుకోరు.. కానీ ఎంత మూల్యానికి. టెక్నాలజీ వలన వచ్చే అధిక రేడియేషన్ మీకు రోగాలు తెచ్చిపెడుతుంది. అందుకే ఎప్పుడెప్పుడా అని ఇండియా ఎదురుచూస్తున్న 5జీ నెట్వర్క్ని వ్యతిరేకిద్దాం.
‘ప్రజలకు కాపాడే మందులపై దిగుమతి సుంకాన్ని విధించటం సరికాదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంజెక్షన్ల దిగుమతిపై సుంకాన్ని విధించటాన్ని కోర్టు తప్పు పట్టింది. ఈ మ�
భర్త మృతదేహం కోసం ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం ఫలించింది.. మృతదేహం పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి భార్యకు ఇచ్చారు.