Home » Delhi High Court
బీసీసీఐ (BCCI) నిర్వహిస్తున్న జట్టును టీమ్ ఇండియా అని ప్రసార్ భారతి పేర్కొనడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. (Nagarjuna)అనుమతి లేకుండా తన పేరును, ఫొటోలను వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ సమర్పించారు నాగార్జున.
సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ప్రియా సచ్ దేవ్, కరిష్మా కపూర్ ఫ్యామిలీల మధ్య సంజయ్ ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి.(Sunjay Kapoor)
తాజాగా ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఇదే విషయంలో ఆశ్రయించాడు.(Abhishek Aishwarya)
నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు(Aishwarya Rai). అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుతున్నారని, తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ విడిపోయిన తర్వాత హెన్రీ కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
విచారణ సందర్భంగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, CIC ఉత్తర్వును రద్దు చేయాలని వాదించారు.
బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్లో ఓ రోబోటిక్ డాగ్ను ఇంట్రడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.
2006 నుండి అక్కడి బెంచ్కు నియమించబడే వరకు ఆయన అలహాబాద్ హైకోర్టు ప్రత్యేక న్యాయవాదిగా కూడా పనిచేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చుక్కదురైంది.