Home » Delhi High Court
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని కొందరు బిజినెస్ చేసుకుంటున్నారు.
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ఢిల్లీ హెకోర్టును ఆశ్రయించారు.
రూ.50 లక్షలు ఇస్తానని అంటేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
బీసీసీఐ (BCCI) నిర్వహిస్తున్న జట్టును టీమ్ ఇండియా అని ప్రసార్ భారతి పేర్కొనడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. (Nagarjuna)అనుమతి లేకుండా తన పేరును, ఫొటోలను వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ సమర్పించారు నాగార్జున.
సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ప్రియా సచ్ దేవ్, కరిష్మా కపూర్ ఫ్యామిలీల మధ్య సంజయ్ ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి.(Sunjay Kapoor)
తాజాగా ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఇదే విషయంలో ఆశ్రయించాడు.(Abhishek Aishwarya)
నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు(Aishwarya Rai). అనుమతి లేకుండా తన ఫొటోలను వాడుతున్నారని, తన వ్యక్తిగత హక్కులను కాపాడాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ విడిపోయిన తర్వాత హెన్రీ కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.