Home » Delhi High Court
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద
ఒకడేమో ఘటన జరిగిన నాటికి తాను మైనర్ నన్నాడు.. మరొకడేమో ఆరోజు అసలు తాను అక్కడ లేనేలేనన్నాడు. ఇంకొకడేమో భార్యతో విడాకుల పిటిషన్ వేయించాడు. మరొకడు జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ఇలా కొత్తకొత్త నాటకాలతో అందరినీ విస్తుపోయేలా చేసిన దోషుల ఎత్తులు చ
2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది? 2012 డిసెంబర్
నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఏడేళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిని తప్పించుకునేందుకు ఆఖరి క్షణం వరకు దోషులు ఆడిన డ్రామాలు ఫలితాన్నివవ్వలేదు. కొద్దిగంటల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్
ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాలకు భజన చెయ్యడం పరిపాటి అయ్యిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి సైతం ఇటీవల మోడీపై ప్రశంసలు కురిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ స
నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్ ఇటీవల రాష్ట్రపతిక�
నిర్భయ దోషుల నాటకాలకు ఇక తెరపడింది. దోషుల్లో ఒకడైన పవన్గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులకు ఉరి తీయడానికి లైన్ క్లియర్ అయింది. ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్నది ఇక పటియాల కోర్టు 2020, మార్చి 05వ �
ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడ�
ఢిల్లీ అల్లర్లు, హింసలో ఎన్నో విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 42మందిని బలిగొన్న ఈ అల్లర్లు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కానీ ఓ చిన్న ఆస్పత్రి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. అది కూడా జడ్జీల సహాయంతో. అవును మీరు వింట�
నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.