Delhi High Court

    Bollywood Strikes Back: తిరుగుబాటు మొదలైంది.. బడా బాబులందరూ ఏకమయ్యారు..

    October 12, 2020 / 07:04 PM IST

    Bollywood Strikes Back: యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వాతావరణం వేడెక్కింది. ఈ విషయంలో నెపోటిజం అనే అంశం తెరపైకి వచ్చింది. అది కాస్తా డ్రగ్స్‌ కేసుకు దారితీసింది. నెపోటిజంపై స్టార్ కిడ్స్ ను సోషల్ మీడియాలో ఏకిప

    Bollywood Drugs Case: హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

    September 17, 2020 / 12:53 PM IST

    Rakul Preet Singh approaches Delhi High Court: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న రియా చక్రవర్త�

    వలస కూలీలకు అన్నం పెట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి

    March 31, 2020 / 05:53 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు.  సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట  ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ  సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద

    పాపం పండింది : నిర్భయ దోషుల ఎత్తులు..2013 – 2020 కొనసాగిన డ్రామాలు

    March 20, 2020 / 01:00 AM IST

    ఒకడేమో ఘటన జరిగిన నాటికి తాను మైనర్ నన్నాడు.. మరొకడేమో ఆరోజు అసలు తాను అక్కడ లేనేలేనన్నాడు. ఇంకొకడేమో భార్యతో విడాకుల పిటిషన్ వేయించాడు. మరొకడు జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ఇలా కొత్తకొత్త నాటకాలతో అందరినీ విస్తుపోయేలా చేసిన దోషుల ఎత్తులు చ

    నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?

    March 20, 2020 / 12:45 AM IST

    2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది? 2012 డిసెంబర్

    ఏడేళ్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ : నిర్భయకు న్యాయం జరిగింది

    March 20, 2020 / 12:38 AM IST

    నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఏడేళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిని తప్పించుకునేందుకు ఆఖరి క్షణం వరకు దోషులు ఆడిన డ్రామాలు ఫలితాన్నివవ్వలేదు. కొద్దిగంటల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్

    కోహినూరు వజ్రం.. కోర్టు విడిచిపోతుంది : నల్లకోటు నీరాజనం

    March 6, 2020 / 07:59 AM IST

    ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాలకు భజన చెయ్యడం పరిపాటి అయ్యిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి సైతం ఇటీవల మోడీపై ప్రశంసలు కురిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ స

    ముహూర్తం ఖరారు : 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష

    March 5, 2020 / 11:42 PM IST

    నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు గురువారం ఆదేశించింది. దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన దారులు ముగిశాయి కాబట్టి ఉరి తేదీ ఖరారు చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. దోషుల్లో ఒకడైన పవన్‌ ఇటీవల రాష్ట్రపతిక�

    నాటకాలకు తెర : నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్

    March 5, 2020 / 01:15 AM IST

    నిర్భయ దోషుల నాటకాలకు ఇక తెరపడింది. దోషుల్లో ఒకడైన పవన్‌గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులకు ఉరి తీయడానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్నది ఇక పటియాల కోర్టు 2020, మార్చి 05వ �

    భారతదేశంలో మైనార్టీలెవ్వరు? ముస్లిం ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలు కారా?

    February 29, 2020 / 10:31 AM IST

    ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడ�

10TV Telugu News