Home » delhi liqer scam
ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం కవిత హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో బయల్దేరతారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాలుగోసారి శనివారం సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, తనను అరెస్టు చేయడమే ఏకైక లక్ష్యమని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ అంతకు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు జారీ చేయనున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం పేర్కొంది....
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటిపై ఈడీ దాడి జరిపిన తర్వాత గురువారం ఉదయం అరెస్టు చేయవచ్చనే వార్తలు సంచలనం రేపాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించిన కొన్ని గంటల తర్వాత అధికార ఆమ్ ఆద్మీ పార్ట�
ఢిల్లీ మద్యం స్కాం మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు. ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జనవరి 3న ఆమ్ ఆద్మీ ప�
మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న మనీష్ సిసోడియా అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసి కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కొద్దిసేపు పరామర్శించేందుకు శనివారం కోర్టు మనీష్ సిసోడియాకు అనుమతి మంజూరు చేసింది....
ఢిల్లీ మద్యం కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు పంపిన సమన్ల వ్యవహారంలో ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ �
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ మరో మంత్రిపై దృష్టి సారించింది. ఒక వైపు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఈడీ ఇంటరాగేట్ చేయనున్న నేపథ్యంలో మరో ఆప్ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇళ్లపై ఈడీ గురువారం ఉదయం దాడులు చేసింది....