Home » Delhi liquor scam case
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆమెకు మద్దతులు గులాబీ నేతలంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో మంత్రులు కవితకు అన
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రేపు మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరుకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవు�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయం కోసం బీజేపీ ఏమైనా చేస్తుందన్నారు. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ డ్రామాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై విమర్శలు సంధించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత తెలంగాణ పరువు తీశారు అంటూ దుయ్యబట్టారు.లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్కైన కవితను అరెస్ట్ చేయకుండ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది. మనీష్ సిసోడియా కస్టడీ పొడగిస్తూ ఎంకె.నాగ్ పాల్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేత సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.