Home » Delhi liquor scam case
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించారు నాగ్ పాల్.
ఈడీ.. బిజెపి పొలిటికల్ వింగ్ లా పనిచేస్తోంది. ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తుంది.
కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు.
Delhi liquor scam case: కవితను విచారిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత..
గతంలో తనకు జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.
దాదాపు 10 గంటల విచారణ అనంతరం ఈడీ ఈ చర్య తీసుకుంది. గతంలో ఇదే కేసులో ఎంపీకి సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తుల ఇళ్లలో సోదాలు జరిగాయి. సంజయ్ సింగ్ అరెస్ట్ వార్త తెలియగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.. దీంతో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ట్విటర్ వేదికగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.