Home » Delhi liquor scam case
డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపింది. నివేదిక వచ్చాక కోర్టుకు సమర్పిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ నుంచి కూడా సీబీఐ వివరాలు రాబట్టాలని నిర్ణయిచింది.
సౌత్ గ్రూప్ నుంచి శరత్ చంద్రారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు నెలలుగా ఆయన తీహార్ జైలులోని ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నవంబర్ 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ బెయిల్ పిటీషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన�
సిసోడియా కస్టడీ మళ్లీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కై 5 శాతం నుంచి 12% మార్జిన్ పెంచారని ఈడీ తెలిపింది. ఆధారాలు దొరక్కుండా డిజిటల్ ఫోన్లన్నీ ధ్వంసం చేశారని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగించారు. రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ పొడిగించింది. ఐదు రోజుల పాటు కస్టడీ పొడిగించడంతో మార్చి 22వ తేదీ వరకు మనీశ్ సిసోడియా ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగించింది కోర్టు. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకాలేదు. దీంతో పిళ్లై కస్టడీని పొడిగ
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 18న విచారణకు రావాలని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆమెకు మద్దతులు గులాబీ నేతలంతా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలివెళ్లారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో మంత్రులు కవితకు అన