Home » Delhi liquor scam case
ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. వరుసగా ఎనిమిది సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అతని చేతిలో 18 శాఖలు ఉన్నాయి. కీలకమైన శాఖల నిర్వహణ సిసోడియా పర్యవేక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఉదయం 11గంటలకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సీబీఐ విచారించనుంది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఇప్పటికే సీబీఐ సమాచారం అందించింది.
BJP Leader DK Aruna: జైలుకు వెళ్లేది ప్రజల కోసమా...? సానుభూతి కోసమే కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నాలు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ
లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తోంది. విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇండోస్పిరిట్స్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పది చోట్ల ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. 3 ఐటీ కంపెనీలతో పాటు 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది ప్రత్యేక అ�