Home » Delhi Metro
ఇద్దరూ దెబ్బలాడుకోకుండా మరో ప్రయాణికుడు కలుగజేసుకుని..
Viral Video: వారు అనుచితంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి వీడియోలు..
కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 8గగంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మెట్రో సేవలను రద్దు చేసింది.
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మెట్రోలో కొందరి ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఓ జంట బరి తెగించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన వారి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు జంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని DMRC (Delhi Metro Rail Corporation) ను కొందరు నెటిజన్లు కోరారు.
ప్రధాని మోడీ తన పుట్టినరోజున సందర్భంగా మెట్రోలో ప్రయాణించారు. ద్వారక సెక్టార్ 21 నుంచి పొడిగించిన ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ను మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంలో ప్రయాణికులు మోడీతో సరదాగా సెల్ఫీలు దిగారు.
ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఢిల్లీ మెట్రో రణరంగంగా మారింది. లేడీస్ కోచ్లోకి ఎక్కిన ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రెడ్డిట్లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.