Home » Delhi Rouse Avenue Court
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత సహా నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది.
కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకిస్తుంది. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, బెయిల్ ఇస్తే కవిత సాక్షులను,
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు.
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించారు నాగ్ పాల్.
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో కీలక నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు.