Home » Delhi
పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటమే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం వల్లే యువకులు పార్లమెంట్ లో దాడికి పాల్పడ్డారని అన్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో..146 మంది ఎంపీలను సస్పెండ్ చేయటం అనేది ఎప్పుడు జరగలేదని.. ఇటువంటి ఘటనలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ప్రజలు తెలుసుకోవాలని ఎంపీ శశీథరూర్ అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువ�
కాంగ్రెస్ కొత్త కార్యాలయం 6 అంతస్తులు ఉండనుందట. ఇది అన్ని ఆధునిక సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో కొత్త కార్యాలయం బయట కూడా పీడబ్ల్యూడీ కొంత విధ్వంసం చేసింది
బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేసినా జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో సమావేశం కానున్న ఇండియా కూటమి
ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది.
బుల్ రైడర్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి హల్చల్ చేస్తుంటాడు. ఎద్దుతో స్వారీ చేస్తూ చాలాచోట్ల కనిపిస్తుంటాడు. తాజాగా ఢిల్లీ రోడ్లపై కనిపించిన అతనిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు.
మొదట్లో కొన్ని టైర్లకు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత మంటలు సమీపంలోని గుడిసెలను చుట్టుముట్టాయని ప్రాథమిక సమాచారమని అధికారి తెలిపారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు