Home » Delhi
దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు చేసింది. కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలోని ఉగ్రవాద నెట్ వర్క్ లో భాగంగా 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది.....
ఢిల్లీ మెట్రో స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ తలుపుల మధ్య చీర ఇరుక్కుపోయి మహిళ మృతి చెందింది. నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారిక ఫేస్బుక్ పేజీ హ్యాక్ అయింది. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయడం లేదని శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు....
ఢిల్లీకి చేరిన ఏపీ దొంగ ఓట్ల పంచాయితీ
లాయర్ల మధ్య జరిగిన గొడవతో క్యాంటీన్లోని టేబుళ్లపై ఆహార పదార్థాలు పడి పాడైపోయాయి. ఓ లాయర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి..
ఉమ్మడి భవన్ విభజనలో ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరి వేరు.. తమ ప్రభుత్వ వైఖరి వేరని తెలిపారు.
ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది.
దేశంలో మహిళలపై నేరాలు గణనీయంగా పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మహిళలపై దాడులు, కిడ్నాప్లు, అత్యాచారాల కేసుల సంఖ్య పెరిగిందని జాతీయ నేరాల వార్షిక నివేదిక తాజాగా వెల్లడించింది. మహిళల భద్రతకు పలు చట్టాలున్నా, వీటి అమలులో ఏర్పడుతు�
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి .. లెహంగాలు అమ్ముకోండని ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ సలహా ఇవ్వడం వైరల్గా మారింది. దీనిపై ఇంటర్నెట్లో పెద్ద డిబేట్ జరిగింది.