Home » Delhi
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. ఆయన చాలా రోజులుగా కోమాలో ఉండి 84ఏళ్ల వయస్సులో వెంటిలేటర్ మీద ఉండి చనిపోయారు. ఊపిరితిత్తుల చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ విచారం వ్యక్తం చ
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర�
నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన యమునా ఎక్స్ప్రెస్వేపై చోటుచేసుకుంది. బాధిత మహిళ హెల్ప్లైన్ నంబర్ 112 కు ఫోన్ చేసి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు బస్సును ఆపి నింద
ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం ఒక వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివాసం ఉంటున్న చేతన్ గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా నజాఫ్గఢ్ రోడ్డులో కారు ఢీకొట
జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు. గతంలో హోటల్ లో పనిచేసిన తస్లీమ్ కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం న�
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని
ఇకపై ఢిల్లీ నుంచి లండన్ కి బస్సులో కూడా వెళ్లవచ్చు. అవును ఇది నిజమే. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న “అడ్వెంచర్స్ ఓవర్ల్యాండ్” అనే ప్రైవేట్ టూరిస్ట్ కంపెనీ ఈ సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల వీసా ఏర్పాట్లను కూడా కంపెనీ చ�
గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో 23 ఏళ్ల విశాల్ ఒక ఇం
సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు సర్వ నాశనమైపోతున్నాయి. నిండు జీవితాలు అర్థాంతరంగా ముగించేసుకుంటున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..భర్తను చంపి వేసింది. ఆత్మహత�
జూలై నెలలో ఢిల్లీలో జరిగిన రెండవ సెరోలాజికల్ సర్వేలో 29.1% మందిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నట్లు కనుగొనబడ్డాయి. మొదటి సెరోలాజికల్ సర్వేలో, జూన్ నెలలో 23.48% మందిలో ప్రతిరోధకాలు ఉన్నట్లు తేలగా.. రెండు సర్వేల నివేదికను పోలిస్తే, ఢిల్లీలో 5.62% మందికి యాంటీ�