Home » Delhi
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో ఆగిపోగా.. ఈ రోజు(25 సెప్టెంబర్ 2020) బీహార్ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజ్ఞాన్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘం 243 అసెంబ్లీ స్థానాల్�
ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అ
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కన్నాట్ ప్లేస్ మార్కెట్ కు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఢిల్లీలోని హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటి
Man attacks wife : భేటీ బచావో..భేటీ పడావో, ఆడపిల్లలను కాపాడుకుందాం..అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా..కొంతమందిలో మార్పు రావడం లేదు. గర్భంలో ఆడపిల్ల ఉందా ? మగ శిశువు ఉందా అనే అనుమానంతో ఓ దుర్మార్గుడు గర్భాన్ని కోసిన ఘటన మరిచిపోకముందే..మరో ఘటన చోటు చేసుకుంది. �
ANDHRA PRADESH CM RELIEF FUND : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీ సీఎం సహాయ నిధి నుంచి ఏకంగా రూ. 112 కోట్లు కొల్లగొట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు తయారు చేసి డబ్బులను డ్రా చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ, బెంగు�
gang-raped at knifepoint : దేశ రాజధాని ఢిల్లీలో సమాజం తలదించుకొనే ఘటనలు వెలుగు చూసున్నాయి. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బావను కొట్టి..అతని ఎదుటనే 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా..నగదు�
కొత్త పార్లమెంటు బిల్డింగ్ నిర్మాణ ప్రాజెక్టు టాటాకు దక్కింది. ఈ ప్రాజెక్టు కోసం ఎల్ అండ్ టీ లిమెటెడ్ రూ.865 కోట్లకు బిడ్ దాఖలు చేయగా.. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.861.90 కోట్లకు బిడ్ ను కైవసం చేసుకుంది. 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయాని
ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 17 మందికి కరోనా సోకింది. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలోని సిబ్బంది, నేతలందరికీ కరోనా టెస్టులు నిర్వహించగా, 17మందికి పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ యూనిట్ మీడియా సెల్ హెడ్ తెలిపారు. కరోనా సోకిన వారు
ప్రియుడిని హత్య చేసిన కేసులో ఉత్తర ఢిల్లీ పోలీసులు ప్రియురాలితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో సెప్టెంబర్11వ తేదీ, శుక్రవారం ఒక మృతదేహం పడి ఉందని స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ప
కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కోవిడ్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా ట