Home » Delhi
COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బ�
Wanted to marry minor : మైనర్ ను పెళ్లి చేసుకుంటానంటూ..ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాలిక తండ్రిని బెదిరించేందుకు ఫైరింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Jharoda Majra ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్ప
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక నెయిల్ పాలిష్ పరిశ్రమలో పని చేస్తున్న సహోద్యో
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ పేరిట మల్టిపుల్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు కనిపించి ఆశ్చర్యపరిచాయి. అంతేకాకుండా ఆ ఫేక్ అకౌంట్లలో యువతి ఫోన్ నెంబర్ ఉంచి పోస్టులు కూడా పెట్టాడు. సెక్సువల్ ఫేవర్స్ కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయాలని సూచించడంతో.. �
బాద్యతగా మెలగాల్సిన ఓ మాజీ ఆర్మీ జవాన్..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోసారి బెదిరింపులకు పాల్పడుతుండడంతో యువతి పోలీసులను ఆశ్ర
దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస
తాళి కట్టిన భార్యను హత్య చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు కట్టుకధలు అల్లాడో ప్రబుధ్దుడు. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ఫేజ్ 3లోని నాథూపూర్ గ్రామంలో నివసించే పాశ్వాన్ తన భార్య నిక్కీ కుమారిని(20) 2019 మార్చిలో వివాహాం చేసుకున్నాడు. అప్పటినుంచి వారిద్దరూ
లాక్ డౌన్ టైంలో అవసరం కోసం తీసుకున్న ల్యాప్ టాప్ వ్యవహారం ఒక వ్యక్తికి ప్రాణం మీదకు తెచ్చింది. కాల్పులు, కత్తిపోట్లకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని తిమాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నరేష్ అనే వ్యక్తి తన �
దేశ రాజధాని ఢిల్లీ లో దారుణం జరిగింది. తనభార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నవ్యక్తిని….. అ్డడుకున్నందుకు భర్తను హత్య చేశాడో వ్యక్తి. ఢిల్లీలోని ఛత్తర్ పూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కాలనీలో సాగర్ కుటంబం నివాసం ఉంటోంది. సాగర్ ఇంటికి సమీపంలో ఉ�