-
Home » Delimitation
Delimitation
కిషన్ రెడ్డి, బండి సంజయ్ జాగ్రత్త.. మీ ఉద్యోగాలు పోతాయి- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
పార్లమెంటు స్థానాల పెంపు ఉత్తర, దక్షిణ భారత్ లో సమానంగా ఉండాలన్నారు.
రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగ్లు, నేతల్లో టెన్షన్ ఎందుకు? ఏపీలో డీలిటిటేషన్తో జరగబోయేది ఏంటి..?
నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. కొత్తగా 88 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంతో.. రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.
సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు.. రిస్క్లో పడేదెవరు? చంద్రబాబు, జగన్ నియోజకవర్గాల్లో ఏం జరగనుంది?
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 30 వేల మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్షా 17వేల మంది. పులివెందులలో కూడా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పులివెందులలో 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో లక్షా 19వేల మంది మహ�
డీలిమిటేషన్పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?
పునర్విభజనలో ఒక నియోజకవర్గానికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 2.20 లక్షలకు కుదించే అవకాశముంది. అదే జరిగితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 20 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయన్న అంచనా ఉంది.
నియోకవర్గాల పెంపు ప్రకటనతో లీడర్ల చూపు జనసేనవైపు.. ఎందుకు?
గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. పైగా కార్యకర్త స్థాయి నేతలకు టికెట్ ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించారు పవన్.
నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎవరికి లాభం? కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి ఎదురయ్యే సవాళ్లేంటి?
కేంద్రం నిర్ణయంతో ఏపీలో ఓవరాల్గా 88 అసెంబ్లీ సీట్లు.. 13 వరకు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయ్. ఇది కూటమికి ప్లస్ కాగా.. వైసీపీకి సవాల్గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఆందోళన వద్దు.. అందరికీ టికెట్..! కేసీఆర్ ధీమా వెనుక రీజనేంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితం అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి అధికారం చేపట్టాలని ఇప్పటినుంచే పక్కా ప్రణాళికతో ముంద�
దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేస్తున్న డీలిమిటేషన్.. రేవంత్ టార్గెట్ అదేనా ? పోరులో కీలకం కాబోతున్నారా?
ఏప్రిల్ 14న హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ చేయొద్దని జేఏసీ తీర్మానం.. ఎందుకో చెప్పిన కేటీఆర్, కనిమొళి
దక్షిణాది మొత్తం నష్టపోతుందని తెలిపారు. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలని అనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని చెప్పారు.
వాళ్లలా మోదీ డీలిమిటేషన్ చేయాలి.. ఈ పద్ధతి పాటిస్తే సరీ..: రేవంత్ రెడ్డి
మోదీ పాతికేళ్ల వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని రేవంత్ రెడ్డి చెప్పారు.