Home » Delta Variant
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా వైరస్ లక్షణాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోమోర్బిడిటీల్లోనే ఎక్కువగా ప్రమాదం ఉంటోంది. సెకండ్ వేవ్ కొవిడ్ లక్షణాల తీవ్రత కారణంగా కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్.. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస�
ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనావైరస్ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. గత వేరియంట్ల కంటే ప్రమాదకరంగా మారుతోంది. ప్రపంచ దేశాల్లో డెల్టా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా టీకాలు తీసుకున్నవారిని కూడా డెల్టా వదలడం లేదు.
ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల నుంచి భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే లాంటి దేశాల్లో పరీక్షించిన కోవిడ్–19 శాంపిళ్లలో 75% కేసులు డెల్టా వేరియంట్కు చెందినవే. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మరోసారి పంజా విసురుతోంది.డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జులై మొదటి వారంలో ఈ కేసులు భారీగా పెరిగి 83 శాతంగా ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది.
కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం తర్వాత ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తేసి ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు మళ్ళీ మాస్క్లు లేకుండా ఉండడం.. గుంపులుగా తిరగడం.. షాపింగ్లకు తిరగడం వంటివి చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని.. వైరస్ ను ఎదుర్కోటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు తెలిపారు. డెల్టా వేరియంట్ మరో 2 నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని భా�
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది.
దేశంలో డెల్టా వేరియంట్, కరోనా మ్యుటేషన్లతో భారత్లో మూడో ముప్పు పొంచి ఉందంటూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది. రోజూవారీ కరోనా కొత్త కేసులను పరిశీలిస్తే.. మూడో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక అంచ