Home » Demand
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముందే హిందూ మత నాయకుడు శాంభాజిరావు భీడే గురూజీ కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు. శివప్రతిస్థాన్ హిందూస్థాన్ ను నిర్వహించే ఆక్టోజెనేరియన్.. అత్యధిక మందికి ప్రతీకగా మారిన ఛత్రపతి శివాజ�
కాజల్ అగర్వాల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అవుతుంది. అయినా కాజల్ కు క్రేజ్ తగ్గడం లేదు. ఇంకా తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ రోల్సే కాకుండా అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్తో పాటు, గెస్ట్ రోల్స్ కూడా చేస్తో
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
లాక్ డౌన్ సమయంలో పారవశ్య మాత్రల(ecstasy pills) కోసం భారీగా డిమాండ్ ఉండింది. గత కొన్ని నెలల్లో, విదేశాల నుండి పంపబడుతున్న అనేక ఈ విధమైన సరుకులను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. నెదర్లాండ్స్ నుండి అక్రమ రవాణా చేస్తున్న పారవశ్య మాత్రలు కలిగిన రెండు అంత�
ఇద్దరు అమ్మాయిులు స్వీట్ ..స్వీట్ గా మాట్లాడారు. మత్తు..మత్తుగా మాట్లాడడంతో ఓ యువకుడు ఫిదా అయిపోయాడు. పార్టీకి కూడా పిలిచారు. అబ్బా..ఇలాంటి ఛాన్స్ ఎవరికైనా వస్తుందా..అంటూ ఎగిరిగంతేశాడు. బెడ్ రూంలో వారితో ఎంజాయ్ చేసిన అనంతరం అసలు విషయం తెలిసింద�
కరోనా వైరస్ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్ షేర్ మార్కెట్ను షేక్ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర�
తెలంగాణలో 24 గంటల విద్యుత్ను అందిస్తూ అందరితో శభాస్ అనిపించుకుంటోన్న విద్యుత్ శాఖ.. మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు సక్సెస్ ఫుల్గా సప్లై చేసి.. ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రికార్డ్ను బ్రేక్ చేసింది. �
ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాను నిషేధించాలని డిమాండ్ చేశారాయన. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇతర దేశాల్లో అమలు అవుతోందన్నారు. శ్రీలంక, చైనా, యూఎస
కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీకి భార�
ప్రస్తుతం దేశ ఆర్థికపరిస్థితి చూసి అందరూ ఆందోళనవ్యక్తం చేశారు. దేశం ఆర్థిక క్షీణత ఎదుర్కొంటున్నదని రిపోర్టులు చెబుతున్నాయి. భారతదేశపు నామినల్ జీడీపీ వృద్ధి 45ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు రెండువారాల క్రితం వార్తల్లో చూశాం. అయితే ఇప్పుడు �