Demand

    బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

    March 24, 2019 / 02:53 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�

    తప్పనిసరి తిప్పలు : నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్..ఎంతైనా ఓకే 

    March 12, 2019 / 06:25 AM IST

    హైదరాబాద్ : అందరికీ సొంతగా ఇళ్లు కట్టుకోవటం సాధ్యం కాదు. అందుకు అద్దె ఇళ్ల మీదనే ఆధారపడుతుంటాం. మరోవైపు ఇంటి అద్దెలు రేటు హడలెత్తిస్తున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి..మెట్రో నగరాలకు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్ల�

    ప్రత్తిపాడులో పరేషాన్‌ : స్థానిక నేతలే ముద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు

    March 6, 2019 / 02:09 PM IST

    ఐఏఎస్, ఐపీఎస్‌లు వద్దు.. స్థానిక నేతలే ముద్దు అంటున్నారు ప్రత్తిపాడు తెలుగు తమ్ముళ్లు. వారు పార్టీని సక్రమంగా నడపలేకపోవడంతోపాటు కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదంటున్నారు. తమపై పెత్తనానికి మాత్రం ముందుంటున్నారని విరుచుకుపడుతున్నారు. అందు

    అభినందన్ ను అప్పగిస్తున్నందుకు:ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట

    March 1, 2019 / 09:48 AM IST

    పాకిస్థాన్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు  నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. భారత పైలెట్ కమాండర్ అభినందన్ విడుదలకు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోవటం చాలా గొప్ప విషయమనీ..భారత్ తో శాంతిని కోరుకుంటు అభినందన్ కు

    భారత్ కు మద్దతుగా పాక్ జర్నలిస్టులు:అభినందన్ అప్పగించాలని డిమాండ్

    March 1, 2019 / 07:20 AM IST

    పాకిస్తాన్ : పాక్ జర్నలిస్టులు భారతదేశానికి మద్ధతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు లాహోర్ ప్రెస్ క్లబ్ దగ్గర పాకిస్థాన్ జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారత్ కమాండ్ అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేస్తు..జర్నలిస్టులు శ�

    కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

    February 24, 2019 / 12:17 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ

    ఉగ్ర రచ్చ : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత

    February 18, 2019 / 09:44 AM IST

    చంఢీఘ‌డ్ : పుల్వామా ఉగ్ర ఘ‌ట‌న పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు వ్య‌తిరేకంగా.. విప‌క్ష పార్టీలు ఫైర‌య్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�

    పెరుగుతున్న బంగారం ధరలు

    January 30, 2019 / 04:48 AM IST

    హైదరాబాద్ : మళ్లీ పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండడం..వ్యాపారులు..రిటైలర్లు కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. న్యూఢిల్లీల�

    బ్యాలెట్ పేపరే బెస్ట్: కనకమేడల  

    January 23, 2019 / 07:21 AM IST

    అమరావతి : బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ మీద పెత్తనం మానుకోవాలని..బ్యాలెట్ పేపర్ తో ఎన్నికల విధానం తీసుకురావలని టీడీపీ డిమాండ్ చేస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. బ్యాలెట్ పేపర్స్ ను వ్యతిరేకించి ఈవీఎంలను అమలులోకి తీస�

10TV Telugu News