Home » Demand
ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి
అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదార
మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే
హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉ�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కేసీఆర్పై విమర్శలు ఎక్కిపెడుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్గా ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసిఆర్ నిర్ణయానికి లోక్ సత్తాపార్టీ వ్యవ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చచ్చిన ఎలుకతో పోల్చిన హర్యానా సీఎంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చే
గోదావరి తీరప్రాంతం కోనసీమ. అందాలకు నెలవు. ఆంధ్రా కేరళగా పేరు. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే వంతెల కొరత మాత్రం కోనసీమలో దశాబ్దాలుగా అలాగే ఉండిపోయింది. దీంతో పశ్చిమగోదవరి జిల్లాలోని నర్సాపురం నుంచి తూర్పు గోదవరి జిల్లాలోని సఖినేటిపల్లి వెళ్
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు. కోడెల చాలా ధైర్యవంతుడు అని
కొన్ని రోజులుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ప్రియులకు కొంత ఊరట లభించింది. శుక్రవారం(సెప్టెంబర్ 6,2019) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.372 తగ్గి రూ.39,278కి చేరుకుంది. నగల తయారీదారుల నుం�
నగరంలో హెల్మెట్లకు డిమాండ్ పెరిగిపోయింది. దుకాణాల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నూతన రోడ్డు భద్రతా చట్టం 2019, సెప్టెంబర్ 01 నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హెల్మెట్లు కొ�