Home » Demand
దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మరోసారి అధికారంలోకి రావడానికి ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ను మరోసారి సీఎం చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క
ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి దిగిన
కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫి
రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.
హర్యానాలో కలకలం చెలరేగింది. కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు వాడుకున్నారు. హర్యానా మంత్రికి ఫోన్ చేశారు. బీజేపీకి విరాళంగా రూ.3 కోట్లు
మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు రగిలిపోతున్నారు. గొల్లపూడిలో రైతులకు అండగా టీడీపీ నేత దేవినేని రోడ్డుపై బైఠాయించారు. మూడు పంటలు పండుతాయి..రాజధానికి ఎందుకు ఇచ్చాం..తమ భవిష్యత్ బాగుండాలని ఇచ్చాం..మూడు రాజధానులు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వ�
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ లీడర్,రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్. పోలీ
తప్పుడు వార్తలు ప్రచురించినందుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు వైసీపీ మద్దతు దారులు క్షమాపణలు చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన..2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవార�