Demand

    పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి -ఉగ్యోగ సంఘాల జేఏసీ

    January 11, 2021 / 11:58 AM IST

    AP employees unions Joint Working Group Demands Postponement of Panchayat Elections : పంచాయతీ ఎన్నికలకు వాయిదా వేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునరాలోచన చేయాలని కోరింది. కరోనా కష్టకాల

    ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారింది : బండి సంజయ్

    January 1, 2021 / 01:23 PM IST

    Bandi Sanjay met the governor Tamilasai : ఎస్‌ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా మారిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప�

    రైతన్నల ఉద్యమంలో ఆకట్టుకుంటున్న భారీ రోటీ మేకర్..గంటలో 2వేల రొట్టెలు రెడీ..

    December 12, 2020 / 12:38 PM IST

    Delhi : farmer protests roti machine : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్న రైతన్నల ఉద్యమంలో ఓ భారీ రోటీ మేకర్ ఆకట్టుకుంటోంది. రైతన్నల రోజు రోజుకు తీవ్ర తరమవుతోంది.ప్రభుత్వం వారి ఆందోళనలు విరమించటానికి ఎన్ని తాయిలాలు ఆశచూపినా వ్యవసాయ�

    కేంద్రం ప్రతిపాదనలు మాకొద్దు.. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తేనే ఆందోళ‌న‌లు‌ విర‌మిస్తాం

    December 9, 2020 / 04:18 PM IST

    Farmers’ unions reject Centre’s proposals : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చేశారు. కొత్త వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను వ్యతిరేకిస్తూ ఆందోళ‌న చేస్తున్న రైతుల ముందు కేం�

    Yes Or No మాత్రమే…రైతు లీడర్లతో అమిత్ షా భేటీ

    December 8, 2020 / 10:57 PM IST

    Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు

    రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం…అమిత్ షా

    November 28, 2020 / 11:17 PM IST

    Amit Shah to protesting farmers దేశ రాజధానిలో రైతుల నిరసనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ ‌షా స్పందించారు. రైతన్నలతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి అమిత్​ షా ప్రకటించారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్‌ పరిష్కారానికి ప్రభుత్వ�

    కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

    November 13, 2020 / 08:14 PM IST

    Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�

    ‘హత్రాస్ బాధితురాలి కుటుంబానికి సీఎం ఇచ్చిన మాట ఏమైంది’

    November 2, 2020 / 07:12 AM IST

    Hathras: హత్రాస్ కేసు వాదిస్తున్న అడ్వకేట్ సీమా కుశ్వహ ఆ కుటుంబానికి ఢిల్లీలో పర్మినెంట్ నివాసం ఏర్పాటు చేయాలంటున్నారు. అలహాబాద్ హై కోర్టుకు చెందిన లక్నో బెంచ్ సోమవారం ఈ వాదనను వినాల్సి ఉంది. ‘అక్టోబరు 24న అఫిడవిట్‌లో పొందుపరిచిన నా డిమాండ్లను

    స్థానిక సంస్థల నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పార్టీలు

    October 28, 2020 / 01:23 PM IST

    AP local bodies : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. గుర్తింపు పొందిన పార్టీలన్నీ తమ అభిప్రాయాన్ని ఎస్‌ఈసీ మీటింగ్‌లో తెలిపాయి. అధికార పార్టీ వైసీపీ తప్ప ఈ మీటింగ్‌కు అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. స్థానిక సం�

    హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు….యోగి రాజీనామా చేయాలనీ ప్రియాంక డిమాండ్

    September 30, 2020 / 07:23 PM IST

    Hathras gangrape case ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ‌లో దళిత యువతి హత్యాచార ఘటనకు సంబంధించి యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రియాంక గాంధీ డ�

10TV Telugu News