Home » Demand
అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ చెప్పుకుని రూ.50,000 కోసం డిమాండ్ చేసిన ఓ వ్యక్తిని ఓ మహిళ చావగొట్టింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 420 కేసులు నమోదు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. పార్టీ ఫిరా�
ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో బోర్డు నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. విద్యార్థులు..వారి తల్లిదండ్రుల యొక్క మానసికస్థితిని ఇంటర్ బోర్డు ఛైర్మన్ అర్థం చేసుకోకుండా..బాధ�
తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే �
దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
హైదరాబాదీలను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సింగూరు, మంజీరా నుంచి నగరానికి రావల్సిన నీటి సరఫరా నిలిచిపోవడంతో…జలమండలి అందిస్తోన్న ట్యాంకర్లతో పాటు… ప్రైవేటు ట్యాంకర్లపై ప్రజలు ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ ఏర�
హైదరాబాద్ లో ఎండలు ఎలా మండిపోతున్నాయో.. అదే రేంజ్ లో బీర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కావాల్సిన బ్రాండ్ దొరకటం లేదు. ఏదో ఒకటి అనుకుంటే కూల్ ఉండటం లేదు. అదేమంటే స్టాక్ లేదనే మాట బార్ల నుంచి వస్తోంది. హైదరాబాద్ లో బీర్ల డిమాండ్ డబుల్ అయ్యింది.
ఎన్నికల వేళ కాలినడకన ప్రచారాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా హై ఫై. ఖర్చు ఎక్కువైనా సరే..ప్రచారంలో హై ఫై ఉండాల్సిందే. దీంతో హెలీ క్యాఫ్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి అతి తక్కువ సమయంలో వెళ
నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ స�
హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. 5 నెలలుగా స్కాలర్ షిప్ లు అందడం లేదని జూడాలు ఆందోళన చేస్తున్నారు. శిక్షణ లేని ఆర్ఎంపీ, పీఎంపీలతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�