Home » Dengue fever
డెంగ్యూ అనేది దోమల ద్వారా సంక్రమించే ఒక అంటువ్యాధి. ఆడ ఈడిస్ ఈజిప్టి , ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
Dengue Fever : డెంగ్యూ జ్వరం సర్వసాధారణం. ప్రతి సీజన్లో సురక్షితంగా ఉండటానికి మీకు సాయపడే కొన్ని నివారణ దశలు ఉన్నాయి. దోమల బారి నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా పండ్లు బొప్పాయి, కివీ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇవి ప్లేట్లెట్ కౌంట్ను బాగా పెంచుతాయి. ఈ పండ్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, వ్యాధిని తగ్గించేందుకు సహాయపడుత
వైరల్ జ్వరాల్లో కొంచెం ప్రమాదకరమైనవంటే డెంగ్యూ, చికున్గున్యా, స్వైన్ ఫ్లూ లాంటివే. అయితే ప్రతి దానికి కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది.
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
డెంగ్యూ నివారించటానికి ‘మంచి’ దోమల్ని పెంచుతున్నారు శాస్త్రవేత్తలు.
జూలై వరకు దేశవ్యాప్తంగా 14వేల కంటే ఎక్కువ డెంగీ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయని రిపోర్టుల్లో స్పష్టమవుతుంది. ఢిల్లీలో ఆరేళ్లుగా డెంగీ కేసుల్లో ఈ ఏడాదే అత్యధికం.
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్ లో డెంగీ జ్వరాలు విపరీతంగా పెరిగాయి. వీటిలో అధికభాగం విశాఖ జిల్లాలో నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.