Home » DENGUE
బంగ్లాదేశ్ లో కేవలం ఒక్క రోజులోనే అత్యధిక సంఖ్యలో డెంగీ జ్వరాలు ప్రబలాయి. బంగ్లాదేశ్లో ఆదివారం రోజు కేవలం 24 గంటల్లో మొత్తం 2,292 కొత్త డెంగీ కేసులు నమోదయ్యాయి. 2023వ సంవత్సరంలో ఒక రోజులో అత్యధికంగా డెంగీతో రోగులు ఆసుపత్రిలో చేరారు....
యమునా నది వరదలకు తోడు డెంగీ జ్వరాలు దేశ రాజధాని నగరమైన ఢిల్లీని వణికిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెచ్చుపెరిగింది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో 163 మందికి డెంగీ జ్వరాలు సోకాయి....
గత వారం రోజులుగా తెలంగాణా రాష్ట్రాన్ని వాన ముసురు వదలడం లేదు.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు.
ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు
దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని గాధరోనా గ్రామం నుంచి గడిచిన నాలుగు రోజుల్లో సేకరించిన 160
కరోనా కష్టకాలం కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నా కూడా వైరల్ జ్వరాలు ఇప్పుడు విజృంభిస్తున్నట్లు చెబుతున్నారు డాక్టర్లు.
జ్వరం,నీరసం కారణంగా మూడు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్(89)డెంగ్యూ బారిన పడినట్టు
ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ ఉంటే దేనికైనా రాత్రికి రాత్రే ధరలు రెక్కలొచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు మేకపాలకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది.ఎంత డిమాండ్ అంటే. లీటరు రూ.50 ఉంటే ధర రూ.1500లు అమ్మేంత..
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్