Home » DENGUE
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. విష జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. చిన్నారులపై పంజా విసురుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్ని డెంగీ బాధితులతో నిండిపోతున్నాయి. నిలోఫర్ హాస్పిటల్ చిన్నారులతో నిండిపోయింది.
ఉత్తరప్రదేశ్లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది.
ఇక సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ విషయానికి వస్తే అధునికసాంకేతికతతో ఒక దాత నుండే ఎక్కవ పరిమాణంలో ప్లేట్ లెట్స్ ను సేకరిస్తారు. ఈ విధానం వల్ల రక్తం నుండి ఇతర అంశాలను పక్కన పెట్టి ఒక్క
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్తో కకలావికలం అవుతున్న ప్రజలకు సీజనల్ వ్యాధి డెంగ్యూ భయం పట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోవడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Dengue Immunity : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేసే అసలైన వ్యాక్సిన్ లేదు.. ప్రస్తుతానికి అందిస్తున్న చికిత్సలు కేవలం తాత్కాలికమే.. కరోనా బాధితుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు మాత్రమే తప్ప పూర్తిగా కరోనాను నిర్మూలించడం సాధ్యపడదు. మరో ప్�
మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాలను డెంగీ బలితీసుకుందన్న వార్త కలకలం రేపింది. దీనిపై జిల్లా వైద్యాధికారి భీష్మ స్పందించారు. ఆ వార్తను ఆయన
తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు డెంగీ జ్వరం విజృంభిస్తుంది. ఓవైపు కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా కూడా మరణాలు మాత్రం ఆగట్లేదు. ఇదిలా ఉంటే డెంగీ జ్వరంతో భార్య చనిపోగా భార్య లేదనే వేదనతో నాలుగేళ్ల చిన్నారిని చంపి తండ్రి చనిపోయిన విషా�