DENGUE

    ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా : డెంగ్యూ మరణాలపై హైకోర్టు సీరియస్

    October 23, 2019 / 10:36 AM IST

    డెంగ్యూ మరణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నా, ప్రాణాలు పోతున్నా ఎందుకు స్పందించడం లేదని అధికారులపై మండిపడింది. రాష్ట్రంలో

    డెంగీ జ్వరంతో మహిళా జడ్జి మృతి

    October 21, 2019 / 05:23 AM IST

    వాతావరణం మారడంతో ఒక్కసారిగా రోగాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇటీవల డెంగీ కారణంగా ఓ డాక్టర్ చనిపోవడం సంచలనం కాగా ఇప్పుడు ఓ న్యాయమూర్తి డెంగీ కారణంగా చనిపోయా�

    హైదరాబాద్‌లో కొత్తగా 172 డెంగ్యూ కేసులు

    October 11, 2019 / 06:37 AM IST

    ఆరు రోజుల్లో హైదరాబాద్‌లో 172డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నగర వ్యాప్తంగా ఇలా ఉంటే ఆరు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 633కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరంలో డెంగ్యూ బాధితులు భారీగా పెరిగి పోయారు. ఇతర వ్యాధుల కారణ

    15నిమిషాల్లోనే రిజల్ట్: ప్రభుత్వ దవాఖానాల్లో డెంగ్యూ కిట్‌లు

    September 30, 2019 / 02:52 AM IST

    వైరల్ జ్వరాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో బస్తీల్లో డెంగ్యూ, మలేరియా వంటి టెస్టులను నిర్వర్తించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టు కిట్‌ల సహాయంతో వైరల్ జ్�

    రాజోలులో భయం భయం : గ్రామ వాలంటీర్ మృతి

    September 29, 2019 / 05:28 AM IST

    డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. వేగంగా ప్రబలుతూ మంచాన పడేస్తోంది. ప్రాణాలు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ప్రభావం తీవ్రంగా ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా

    డెంగీ, మలేరియా వస్తున్నాయట : ఆ ఊరిలో మాంసం దుకాణాలు బంద్

    September 25, 2019 / 04:11 PM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వింత చోటు చేసుకుంది. డెంగీ, మలేరియా రావడానికి మాంసాహారమే కారణమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే మాంసాహార

    ప్రాణాలు తీస్తోంది : డెంగీతో డాక్టర్ మృతి

    September 22, 2019 / 04:22 AM IST

    గుంటూరులో సీనియర్‌ యూరాలజిస్ట్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) నగర మాజీ అధ్యక్షుడు, డాక్టర్‌ అలపర్తి లక్ష్మయ్య డెంగీ జ్వరంతో మృతి చెందాడు.

    వీధుల్లో పెడుతున్నారు : ఈ మెషీన్ ఉంటే.. దోమలు వచ్చి చచ్చిపోతాయి

    September 21, 2019 / 09:48 AM IST

    వర్షా కాలం మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలువురు విష జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగ్యూ ప్రభావంతో చాలా మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా GHMC దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. ఇప్పటి వరకూ దోమలను తర

    దోమలతో జాగ్రత్త : డెంగ్యూ నుంచి కోలుకుంటున్నా – రేణూ దేశాయ్

    September 15, 2019 / 08:31 AM IST

    దోమల నుంచి జాగ్రత్తగా ఉండాలని..తాను డెంగ్యూ వ్యాధి నుంచి కోలుకుంటున్నట్లు నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సినిమ

    హైదరాబాద్‌లో డెంగ్యూతో మరొకరి మృతి

    September 14, 2019 / 04:28 AM IST

    డెంగ్యూ జ్వరాలతో హైదరాబాద్ వణికిపోతోంది. పది రోజుల్లో నాలుగో వ్యక్తి డెంగ్యూ బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రవీణ్ కుమార్ బెకూ అనే కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స తీస

10TV Telugu News