Denied

    వారి వైఖరి నచ్చలేదట : తీవ్ర మనస్తాపం చెందిన అద్వాణీ

    March 24, 2019 / 04:16 PM IST

    గాంధీనగర్ సీటు కేటాయింపు విషయంలో బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.గాంధీనగర్ సీటు కేటాయించకపోవడం కన్నా బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు ఆయనను ఆందోళనకు గురి చేసిందని అడ్వాణీ

    TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

    March 24, 2019 / 03:45 PM IST

    తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �

    బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ

    March 24, 2019 / 10:43 AM IST

    జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించ

    కాంగ్రెస్ తో ఆప్ పొత్తు…బీజేపీ ఓటమే లక్ష్యమన్న కేజ్రీవాల్

    March 13, 2019 / 11:36 AM IST

    హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�

10TV Telugu News