Home » Dense Fog
ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలిగాలుల ప్రభావం రైల్వేశాఖపై పడింది. తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీనివల్ల 20వేల మంది రైలు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారు....
జనవరి 1వతేదీ...కొత్త సంవత్సరంలో భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. దట్టమైన పొగమంచు, తీవ్ర చలితో జనవరి 1వతేదీన ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సోమవారం ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది....
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. శ్వాసకోశ సమస్యలతో ప్రజల ఇబ్బందులు
ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కని
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. సోమవారం(ఫిబ�
దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని రహదారులపైనా పొగమంచు దట్టంగా ఏర్పడడంతో
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచు.. ఇప్పుడు వర్ష సూచన. వాతావరణ శాఖ తెలంగాణలో వర్ష సూచన చేసింది.