Deposits

    TTD: పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

    November 5, 2022 / 07:46 PM IST

    టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి 2019 నుండి పెట్టుబడి మార్గదర్శకాలను మరింత బలోపేతం చేసిందని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి శనివారం వెల్లడించారు. బోర్డు టీటీడీ నిధులను భారత ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి

    Girl Child: ఆడపిల్ల పుడితే గిఫ్ట్‌గా రూ. 10వేలు.. ఆదర్శగ్రామంలో సర్పంచ్ ప్రకటన

    November 18, 2021 / 08:17 AM IST

    ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్న సర్పంచి అల్లం బాలిరెడ్డి సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    EPF వడ్డీ రేటులో కోత ?

    February 17, 2021 / 08:59 AM IST

    EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క

    కోర్టులో రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ…జనవరిలో విడుదల

    November 18, 2020 / 06:16 PM IST

    Sasikala Deposits 10 Crore Fine In Court అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ చెల్లించారు. శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను

    లక్ష కడితే రూ.3 లక్షలు మీవే.. 6వేలు డిపాజిట్ చేస్తే లక్ష లోన్.. మంచిర్యాలో ఘరానా మోసం

    October 9, 2020 / 05:23 PM IST

    online marketing scam : మంచిర్యాలలో ఘరానా మోసం జరిగింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ పేరుతో.. అమాయకులను మోసం చేశారు. లక్ష డిపాజిట్ చేస్తే.. ఏడాదిలో 3 లక్షలు ఇస్తామంటూ టోకరా వేశారు. సామాన్య జనాన్ని మోసం చేస్తున్న కేటుగాళ్లను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంట�

    YES బ్యాంక్ లో చిక్కుకున్న APSRTC రూ. 240  కోట్లు

    March 10, 2020 / 03:21 AM IST

    దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది.  ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస

    Yes Bank లో చిక్కుకున్న పూరీ జగన్నాథుడి రూ.547 కోట్ల డిపాజిట్లు

    March 6, 2020 / 06:15 PM IST

    ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం  ఒడిషాలోని పూరి జగన్నాధస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.547 కోట్ల రూపాయలు సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ లో ఉండిపోయాయి. ఒక ప్రయివేటు బ్యాంకులో ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉంచటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువె�

    యస్ బ్యాంక్ లో నగదు ఉపసంహరణ పరిమితి రూ.50 వేలు  

    March 5, 2020 / 10:42 PM IST

    సంక్షోభంలో చిక్కుకున్న ప్రయివేటు రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. ఈ బ్యాంక్‌ ఖాతాదారులు తమ డిపాజిట్ల నుంచి రూ.50,000 మించి నగదు ఉపసంహరించుకోవడానికి వీలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకంటే ఎక్

    దేవుడా…యస్ బ్యాంకు నుంచి వెంకన్న రక్షించాడు

    March 5, 2020 / 05:21 PM IST

    సంక్షోభంలో పడిన యస్‌ బ్యాంకు పరిస్థితిపై ప్రమాద ఘంటికలు ముందస్తుగానే గుర్తించిన టీటీడీ ఛైర్మన్‌  కొన్ని నెలల కిందటే బ్యాంకులో ఉన్న రూ.1300 కోట్ల డిపాజిట్లు  ఉపంసహరించారు. యస్ బ్యాంకు  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నసంగతి తెలిసిన TTD చైర�

    పీఎఫ్‌పై వడ్డీ తగ్గింపు..! 

    February 29, 2020 / 02:54 AM IST

    ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిశీలన చేస్తోంది.

10TV Telugu News