description

    పక్కా ఆధారాలు ఉంటే రేపిస్టులకు 21 రోజుల్లో ఉరే

    February 8, 2020 / 07:58 AM IST

    ఏపీ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలు చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని..అందుకే తమ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు సీఎం జగన్. 2020, ఫిబ్రవరి 08వ తేదీ రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ

    బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్ : మండలి ఛైర్మన్ తీరు బాధేస్తోంది – సీఎం జగన్

    January 23, 2020 / 11:00 AM IST

    బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్..అన్నారు సీఎం జగన్. 2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సాయంత్రం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభ చర్చింది. ఈ సమావేశానికి టీడీపీ దూరంగా ఉంది. వైసీ

    తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం : ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్

    April 22, 2019 / 12:44 PM IST

    చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయ�

    ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్ వివరణ

    April 12, 2019 / 02:30 PM IST

    కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. కరీంనగర్‌ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు

    వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై ఎస్పీ వివరణ

    March 15, 2019 / 03:51 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో లేఖపై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరణ ఇచ్చారు.

10TV Telugu News